Sunday, February 2, 2014

పెద్ద కోడలు అని పెత్తనమిస్తే చివరకు సొనియమ్మ చెప్పేది ఇదా!? ! !



భారత దేశం అంటే కర్మ భూమి , వేదబూమి అనేక సాంప్రదాయాలు సంస్కృతులు కు నెలవైన భూమి అని ఇన్నాళ్ళు అందరూ అనుకుంటున్న దానిని ఇందిరా  గాంది  గారి పెద్ద కోడలు ఒక్క మాటతో కాదు అని తేల్చేసింది . మేజార్తి హిందువుల ఓట్లతో గద్దె మిద కూర్చున్న కాంగ్రెస్ పార్టికి అదినేత గా ఉన్న ఈమే  తన నోటితో "హిందూ" అనాలoటెనే అసహ్యం అన్నట్లుంది అమె స్పీచ్ లు చూస్తుంటే. కనీసం సూపి పండితులు కూడా హిందుస్తాన్ అని గౌరవంగా పిలుచుకునె బారత దేశాన్ని ఇది మొదట  సూపి పండితుల క ర్మ భూమి అని , ఆ తర్వాతె అందరిది అని అర్దం వచ్చేలా మాట్లాడడంలో అర్దమేమిటి? వినాశకాలే విపరీత బుద్ది అని అన్నట్లు ఇవి ఆమె పాలనకు చరమ దశ అని చెప్పకనె చెపుతున్నవి. ఆత్మాభిమానం ఉన్న  హిందువులు  ఆమె మాటలు విన్న తర్వాత  దానిలొని అంతర్యం గ్రహించి తదనుగుణంగా నడచుకుంటే మంచిది. లేదంటే "హిందువులు " అంటే రాక్షసులు అని డిక్షనరీ లలొ ఎక్కించడానికి ఎత్తుగడలు వేస్తున్న ఈ కుహాన లౌకిక  వాదులు ను ఎదుర్కొవడం కష్టం.2014   ఎన్నికలు హిందువులు అంటే పడని వారికి బుద్ది చెప్పేలా ఉండాలి.

 సోనియా గాంది ఏమందో ఈ క్రింది వీడియోలొ చూడండి.         

No comments:

Post a Comment