Sunday, July 28, 2013

మొత్తానికి పిబ్రవరి ఒకటిన నేను చెప్పిన కదే నిజమవ బోతుందన్నమాట !

నేను ఈ సంవత్సరం పిబ్రవరి ఒకటవ తారీకున తెలంగాణ గురించి నాకు గల అభిప్రాయాలు చెపుతూ ఇదే బ్లాగులో ఒక టపా పెట్టడం జరిగింది . ఆ టపాలో తెలంగాణా వ్యవహారంలో మన నాయకులు తీరును గురించి ఒక కదను కూడా చెప్పటం జరిగింది. ప్రస్తుతం తెలంగాణా అంశం మీద డిల్లీ పెద్దల నిర్ణయాలు గురించి వస్తున్నా వార్తలు చూస్తుంటే ఆ నాడు నేను చెప్పిన కద చందానే సీన్ నడుస్తుంది అనిపిస్తుంది. ఇంతకి ఆ కద ఏమిటంటారా ? మీరే ఐ క్రింది లింక్ మీద క్లిక్ చేసి చూడండి . 
                                    http://kalkiavataar.blogspot.in/2013/02/blog-post.html

No comments:

Post a Comment