Wednesday, December 12, 2012

బౌద్దం+బ్రాహ్మణం+ పన్నాగం= బాల శాంభవి స్రుష్టి

అవును బాల దేవత శాంభవిని ’సూర్య నందికి పంపించడం వెనుక శూద్రుడయిన అవతారపురుషుడు, వీరబోగ వసంతరాయులును రాకుండ కట్టడి చెయ్యడమే కాక బుద్ద మతానికి చెందిన వారిని" వీరబోగ వసంతరాయులు" గా "దలై లామ" చేత ప్రకటింప చేయాలన్న కుట్రలో బాగం గానే జరిగిందని అనిపిస్తుంది. కాని ఆ దేవుడు "బాలల హక్కుల కార్యకర్తల" రూపం లో వారి కుట్రను భగ్నం చేసాడు.రేపటి టపాలో పూర్తి పరీశోదనా వివరాలు ఉంచడం జరుగుతుంది. అందాక ఈ లింక్ ని క్లిక్ చేసి చూడగలరు.http://kalkiavataar.blogspot.in/2012/12/21.html

No comments:

Post a Comment