Friday, November 30, 2012

చంద్రబాబు "ఫస్ట్" అంట! కిరణ్ కుమార్ "నిల్" అంట



నేను వారం రొజుల క్రితం 

"ఆంద్ర ప్రదేశ్ కి సుపరిపాలన ఇవ్వగల నాయకుడు?"

అని ఒక సర్వే పోల్ పెట్టడం జరిగింది. అది నిన్నటితో ముగిసింది. ఇందులో ఇంచుమించు చంద్రబబు నాయుడు గారికి, జయప్రకాష్ నారాయణ్ గారికి ఒక వోట్ తేదాతో సమానంగా పలితాన్ని సాదించారు. జగన్ గారికి పద్నాలుగు శాతం వోట్లు పోలవ్వగా,కొత్త నాయకత్వం కావాలని  13శాతం వీక్షకులు అభిప్రాయపద్డారు.విచిత్రమైన విషయం ఏమిటంటే ప్రస్తుత అధికార పక్ష నేత అయిన కిరణ్ గారికి అసలు ఎవరూ ఓట్ చెయ్యక పోవడం గమనార్హం.

  కాబట్టి దీని వలన మన కర్థమయ్యేది 2 రకాలుగా చెప్పొచ్చు,.(1). ప్రజలను ఎన్నికల విషయంలో అనేక అంశాలు ప్రభావ పరుస్తాయి. సాదర్ణంగా ఏ పక్షపాతం లేకుండా, దేనికి ప్రబావితం కాకుండ ఓట్లు వేసే పరిస్తితి ఈ నాడు లేదు. ఒకవేళ ఉండి ఉన్నట్లైతే, కచ్చితంగా మంచి నాయకత్వమే ప్రజలకు లబిస్తుంది.

 డప్పులు,డొలీలు, పల్లకిలు, ప్రచారహోరు,కులాలజోరు, డబ్బుప్రవాహం,మద్యపుటేర్లు,బూతుల షేర్, బెదిరింపులు,వీటణ్ణింటిని ఆపి ప్రజలకు స్వేచ్చా వాతావరణం కల్పించగలిగితే తప్పా, ప్రజలు ఇచ్చే తీర్పును  ప్రజాస్వామ్యంలో బాగంగా పరిగణించవలసిన అవసరం లేదనుకుంటా!

 ఇకపోతే రెండవకోణం "ఆస్తిక ద్రుష్టి". "శివుని ఆజ్ణ  లేనిదే చీమైనా కుట్టదు" అని. దీన్కి నేను గతంలో

("’ " బుద్ది భూములు" ఏలుదాం అంటే,రాత "గాడిదలు" కాద్దాం అందట!"!http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_7924.html)అనే టపా

 పెట్టడం జరిగింది. లంకె మీద క్లిక్ చెయ్యగలరు.ఇక వివిద నాయకులకు సర్వే పోల్ లో వచ్చిన వోట్ల శాతం:---

చంద్ర బాబు నాయుడు
   36%
కిరణ్ కుమార్ రెడ్డి
  0%
జగన్
  14%
జయ ప్రకాష్ నారాయణ్
  35%
కొత్త నాయకుడు రావాలి
  13 14%


No comments:

Post a Comment