Wednesday, November 14, 2012

మీకు తెలుసా? "బాలదేవత శాంభవి" "సూర్య నంది"లో ఆశ్రమమ్ ఎందుకు నిర్మించాలనుకుందో?

ఎవరు ఏపని చేసినా స్వార్థమో, పరమార్థమో ఏదో ఒకటి ఉంటుంది.మన రాష్ట్రంలో టిబెట్ బౌద్ద గురువు "దలైలామా"పంపగా వచ్చిన దైవదూత, బాల దేవత "శాంబవి" ఎందుకు ఆంద్ర ప్రదేష్ లోని"సూర్య నంది" అనే ప్రాంతానికి వచ్చి హడావుడి చెయ్యడం వెనుక, బ్రహ్మం గారి కాలజ్ణానం,మరియు బౌద్ద గ్రంథాలలో ఉన్న బవిష్య వచనాల ఆదారంగా,దలైలామా గారు ఇచ్చిన ప్రోద్బలం ఉందని మీకు తెలుసా? తెలియకపోతే పూర్తి వివరాల కోసం ఈ  లంకె మీద క్లిక్ చెయ్యండి! http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_11.html

No comments:

Post a Comment