Sunday, November 25, 2012

మన దేశం లో ఏ మతం వారైనా సరే "జనగణమన" పాడ వల్సిందే, చివరకు "జై హింద్" అనాల్సిందే




మొన్న తెలంగాణా ప్రాంతంలొకి  "షర్మిల" ప్రవేశించినపుడు అక్కడ ఆమెకు స్వాగతం పలికిన జన  ప్రభంజనం చూసిన ఏ.బి.యన్. చానల్. వారు అయోమయంలో,పడ్డట్టుంది. వెంటనే అదే రోజు తమ చానల్ లో కామెంటోపనిషత్ ప్రసారం చేసారు. ఇక రానుంది ’అన్యమత రాజ్యమే’ అని ఒక సందేశం ప్రజలకు ఇచ్చినట్లుంది.

అయ్యా "దమ్మున్న చానల్, దుమ్ము రేపే చానల్" గారు మన దేశం లో ఏ మతం వారైనా సరే "జనగణమన" పాడ వల్సిందే, చివరకు "జై హింద్" అనాల్సిందే. మా హీందూ మతం గురించి మాకు భయం లేదు. మాకు "కల్కి" వస్తాడు."ధర్మాని రక్షిస్తాడు.ఇది హిందువుల అచంచల నమ్మకం. 

No comments:

Post a Comment