Sunday, November 25, 2012

మా ప్రజలకి కావాల్సింది" నీతిగలవాడు" కాదు.వారిని"సబ్సీడీ నీతి" గా పాలించేవాడు..


ఈనాడు ప్రజలకు చాలమందిలో "అవినీతి" గురించి మాట్లాడే వారిలో పెద్ద నమ్మక్కం లేనట్టుంది అందుకే ఎవరి మీద అవినీతి అరోపనలు ఉన్నా వారు పెద్దగ స్పందించడం లేదు. నీవు ఎంత అవినీతి పరుడవన్నది మా కనవసరం ,మా కిచ్చే సబ్సీడీలు మాకు నిజాయీతీగా ఇప్పిస్తే చాలు, "నీవే మా నాయకుడివి" అంటున్నారు. అది కని పెట్టి మన నాయకులు ఒకరిని మించి మరొకరు సబ్సీడీలు మీద  సబ్సీడీలు వాగ్దానం చేస్తున్న్నారు.ఈ కిటుకు తెలియని వారు అమాయకంగా , అవినీతి ,గాడిద గుడ్డు, అంటూ ప్రజలకు పట్టని పంచాంగం వివరిస్తున్నారు,ఏమిటో ఎవడి గోల వాడిది!

No comments:

Post a Comment